పొగాకు ఉత్పత్తుల కోసం ‘డిజిటల్ స్టాంపులు’
- April 13, 2022
బహ్రెయిన్: పొగాకు ఉత్పత్తుల కోసం "డిజిటల్ స్టాంపులు" పథకాన్ని ప్రారంభించారు. నేషనల్ బ్యూరో ఫర్ రెవిన్యూస్ (NBR) ఎక్సైజ్ని సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా బహ్రెయిన్లో "డిజిటల్ స్టాంప్స్" పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్టాంపులు నకిలీ, అక్రమ వ్యాపారం నుండి వినియోగదారులను రక్షించే భద్రతా లక్షణాలు, కోడ్లను కలిగి ఉంటాయి. ఎక్సైజ్ వస్తువులపై ఉంచిన "డిజిటల్ స్టాంపులు" వాటి ప్రామాణికతను తెలుపుతాయి. దీంతో సులువుగా వినియోగదారులను నకిలీ లేదా చట్టవిరుద్ధమైన వస్తువులను గుర్తించవచ్చు. పొగాకు ఉత్పత్తులకు దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









