పొగాకు ఉత్పత్తుల కోసం ‘డిజిటల్ స్టాంపులు’
- April 13, 2022
బహ్రెయిన్: పొగాకు ఉత్పత్తుల కోసం "డిజిటల్ స్టాంపులు" పథకాన్ని ప్రారంభించారు. నేషనల్ బ్యూరో ఫర్ రెవిన్యూస్ (NBR) ఎక్సైజ్ని సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా బహ్రెయిన్లో "డిజిటల్ స్టాంప్స్" పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్టాంపులు నకిలీ, అక్రమ వ్యాపారం నుండి వినియోగదారులను రక్షించే భద్రతా లక్షణాలు, కోడ్లను కలిగి ఉంటాయి. ఎక్సైజ్ వస్తువులపై ఉంచిన "డిజిటల్ స్టాంపులు" వాటి ప్రామాణికతను తెలుపుతాయి. దీంతో సులువుగా వినియోగదారులను నకిలీ లేదా చట్టవిరుద్ధమైన వస్తువులను గుర్తించవచ్చు. పొగాకు ఉత్పత్తులకు దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!







