పొగాకు ఉత్పత్తుల కోసం ‘డిజిటల్ స్టాంపులు’
- April 13, 2022
బహ్రెయిన్: పొగాకు ఉత్పత్తుల కోసం "డిజిటల్ స్టాంపులు" పథకాన్ని ప్రారంభించారు. నేషనల్ బ్యూరో ఫర్ రెవిన్యూస్ (NBR) ఎక్సైజ్ని సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా బహ్రెయిన్లో "డిజిటల్ స్టాంప్స్" పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్టాంపులు నకిలీ, అక్రమ వ్యాపారం నుండి వినియోగదారులను రక్షించే భద్రతా లక్షణాలు, కోడ్లను కలిగి ఉంటాయి. ఎక్సైజ్ వస్తువులపై ఉంచిన "డిజిటల్ స్టాంపులు" వాటి ప్రామాణికతను తెలుపుతాయి. దీంతో సులువుగా వినియోగదారులను నకిలీ లేదా చట్టవిరుద్ధమైన వస్తువులను గుర్తించవచ్చు. పొగాకు ఉత్పత్తులకు దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







