సౌదీలో మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్
- April 18, 2022
సౌదీ: మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ సౌదీలో ప్రారంభమైంది. మదీనా రీజియన్ మున్సిపాలిటీ ఇటీవల ఈ ప్రాంతంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. ఖలీద్ బిన్ అల్వలీద్ రోడ్తో సుల్తాన్ రోడ్ కూడలిలో ఈ ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 6 నుండి 32 ఆంపియర్ల విద్యుత్ కరెంట్తో 220 వోల్ట్స్ విద్యుత్ వోల్టేజీతో టెస్లా వాల్ కనెక్టర్ రకానికి చెందిన పరికరాలను ఏర్పాటు చేశారు. దీనితో 8 గంటల్లో కార్లకు ఛార్జింగ్ చేయవచ్చు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







