సౌదీలో మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్
- April 18, 2022
సౌదీ: మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ సౌదీలో ప్రారంభమైంది. మదీనా రీజియన్ మున్సిపాలిటీ ఇటీవల ఈ ప్రాంతంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. ఖలీద్ బిన్ అల్వలీద్ రోడ్తో సుల్తాన్ రోడ్ కూడలిలో ఈ ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 6 నుండి 32 ఆంపియర్ల విద్యుత్ కరెంట్తో 220 వోల్ట్స్ విద్యుత్ వోల్టేజీతో టెస్లా వాల్ కనెక్టర్ రకానికి చెందిన పరికరాలను ఏర్పాటు చేశారు. దీనితో 8 గంటల్లో కార్లకు ఛార్జింగ్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









