భారత ప్రభుత్వంపై జపాన్ కీలక ఆరోపణలు
- April 21, 2022
టోక్యో: భారత ప్రభుత్వంపై జపాన్ కీలక ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ ప్రజలకు మానవీయ కోణంలో తాము సహాయం చేయాలని భావించామని, అయితే.. తమ విమానాన్ని భారత్లో ల్యాండ్ చేస్తామంటే భారత ప్రభుత్వం అందుకు అంగీకారం తెలపలేదన్నది జపాన్ అభియోగం. ఈ రిపోర్టును నిక్కేయీ ఏసియా అన్న మీడియా హౌజ్ పేర్కొంది. ఉక్రెయిన్లోని నిరాశ్రయులకు మానవతా కోణంలో తాము సహాయం అందించాలని భావించామని, ఇందు కోసం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ విమానాన్ని భారత్లో ల్యాండ్ చేద్దామని భావిస్తే, భారత్ అందుకు నో చెప్పిందని జపాన్ అధికార పార్టీ లిబరల్ డెమోక్రెటిక్ ఆరోపించింది. రిపోర్టుల ప్రకారం భారత్లో లోడ్ చేసుకొని, దానిని పోలాండ్, రోమానియా ద్వారా ఉక్రెయిన్కు సరఫరా చేయాలని తలపోసింది. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదన్నది జపాన్ ఆరోపణ.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







