భారత ప్రభుత్వంపై జపాన్ కీలక ఆరోపణలు
- April 21, 2022
టోక్యో: భారత ప్రభుత్వంపై జపాన్ కీలక ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ ప్రజలకు మానవీయ కోణంలో తాము సహాయం చేయాలని భావించామని, అయితే.. తమ విమానాన్ని భారత్లో ల్యాండ్ చేస్తామంటే భారత ప్రభుత్వం అందుకు అంగీకారం తెలపలేదన్నది జపాన్ అభియోగం. ఈ రిపోర్టును నిక్కేయీ ఏసియా అన్న మీడియా హౌజ్ పేర్కొంది. ఉక్రెయిన్లోని నిరాశ్రయులకు మానవతా కోణంలో తాము సహాయం అందించాలని భావించామని, ఇందు కోసం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ విమానాన్ని భారత్లో ల్యాండ్ చేద్దామని భావిస్తే, భారత్ అందుకు నో చెప్పిందని జపాన్ అధికార పార్టీ లిబరల్ డెమోక్రెటిక్ ఆరోపించింది. రిపోర్టుల ప్రకారం భారత్లో లోడ్ చేసుకొని, దానిని పోలాండ్, రోమానియా ద్వారా ఉక్రెయిన్కు సరఫరా చేయాలని తలపోసింది. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదన్నది జపాన్ ఆరోపణ.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









