భారత ప్రభుత్వంపై జపాన్ కీలక ఆరోపణలు
- April 21, 2022
టోక్యో: భారత ప్రభుత్వంపై జపాన్ కీలక ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ ప్రజలకు మానవీయ కోణంలో తాము సహాయం చేయాలని భావించామని, అయితే.. తమ విమానాన్ని భారత్లో ల్యాండ్ చేస్తామంటే భారత ప్రభుత్వం అందుకు అంగీకారం తెలపలేదన్నది జపాన్ అభియోగం. ఈ రిపోర్టును నిక్కేయీ ఏసియా అన్న మీడియా హౌజ్ పేర్కొంది. ఉక్రెయిన్లోని నిరాశ్రయులకు మానవతా కోణంలో తాము సహాయం అందించాలని భావించామని, ఇందు కోసం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ విమానాన్ని భారత్లో ల్యాండ్ చేద్దామని భావిస్తే, భారత్ అందుకు నో చెప్పిందని జపాన్ అధికార పార్టీ లిబరల్ డెమోక్రెటిక్ ఆరోపించింది. రిపోర్టుల ప్రకారం భారత్లో లోడ్ చేసుకొని, దానిని పోలాండ్, రోమానియా ద్వారా ఉక్రెయిన్కు సరఫరా చేయాలని తలపోసింది. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదన్నది జపాన్ ఆరోపణ.
తాజా వార్తలు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!







