భారత ప్రభుత్వంపై జపాన్ కీలక ఆరోపణలు
- April 21, 2022
టోక్యో: భారత ప్రభుత్వంపై జపాన్ కీలక ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ ప్రజలకు మానవీయ కోణంలో తాము సహాయం చేయాలని భావించామని, అయితే.. తమ విమానాన్ని భారత్లో ల్యాండ్ చేస్తామంటే భారత ప్రభుత్వం అందుకు అంగీకారం తెలపలేదన్నది జపాన్ అభియోగం. ఈ రిపోర్టును నిక్కేయీ ఏసియా అన్న మీడియా హౌజ్ పేర్కొంది. ఉక్రెయిన్లోని నిరాశ్రయులకు మానవతా కోణంలో తాము సహాయం అందించాలని భావించామని, ఇందు కోసం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ విమానాన్ని భారత్లో ల్యాండ్ చేద్దామని భావిస్తే, భారత్ అందుకు నో చెప్పిందని జపాన్ అధికార పార్టీ లిబరల్ డెమోక్రెటిక్ ఆరోపించింది. రిపోర్టుల ప్రకారం భారత్లో లోడ్ చేసుకొని, దానిని పోలాండ్, రోమానియా ద్వారా ఉక్రెయిన్కు సరఫరా చేయాలని తలపోసింది. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదన్నది జపాన్ ఆరోపణ.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







