దుబాయ్ ఎక్స్ పో మెట్రో స్టేషన్కు ‘మే’లో బస్సు సర్వీసులు
- April 26, 2022
యూఏఈ : వచ్చే నెలలో దుబాయ్ సౌత్ని ఎక్స్ పో 2020 మెట్రో స్టేషన్తో కలిపే కొత్త బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో మే 19న DS1 పబ్లిక్ నెట్వర్క్ సర్వీస్ ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు ప్రతి 90 నిమిషాలకు ఒక సర్వీసు చొప్పున బస్సులను నడుపనున్నట్లు ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అడెల్ షాక్రి తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









