రమదాన్: 10,000 తనిఖీలు నిర్వహించిన జట్కా
- April 29, 2022
రియాద్: జట్కా (సౌదీ అరేబియా జకత్ ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ) రమదాన్ సీజన్లో 10,000కి పైగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. నేషనల్ ప్రోగ్రామ్ టు కంబాట్ కమర్షియల్ కన్సీల్మెంట్ (తసాత్తుర్)తో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. జనరల్ సర్వీస్ కార్యాలయాలు, రిటెయిల్ ఔట్లెట్లు వంటి వాటిల్లో తనిఖీలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనలు గుర్తించారు. ఎలక్ట్రానిక్ ట్యాక్స్ ఇన్వాయిస్లు ఇవ్వకపోవడం, క్యు ఆర్ కోడ్ వంటివి పాటించకపోవడం తదితర ఉల్లంఘనలు వున్నాయి.పలువురు ఉల్లంఘనుల్ని అరెస్టు కూడా చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







