మహారాష్ట్రలోని బారామతిలో బాబాసాహెబ్ అంబేడ్కర్ స్టేడియo..
- April 06, 2016
మహారాష్ట్రలోని బారామతిలో బాబాసాహెబ్ అంబేడ్కర్ స్టేడియాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, ముంబయి క్రికెట్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్ శరద్పవార్, ఎంపీ సుప్రియసూలే, మాజీ క్రికెటర్ అజిత్ అగర్కర్, క్రికెటర్లు అజ్యింక రహానే, వసీమ్ జాఫర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ యువత క్రికెట్ రంగంలో వృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తంచేశారు. క్రీడలను ప్రోత్సహించేందుకు పవార్ చేస్తున్న కృషిని కొనియాడారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









