గవర్నర్‌ రాజనర్సింహన్‌ ఉగాది వేడుకలను రాజ్‌భవన్‌లో నిర్వహించనున్నారు..

- April 06, 2016 , by Maagulf
గవర్నర్‌ రాజనర్సింహన్‌ ఉగాది వేడుకలను రాజ్‌భవన్‌లో నిర్వహించనున్నారు..

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌ రాజనర్సింహన్‌ ఉగాది వేడుకలను నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌తో పాటు మంత్రులకు ఆహ్వానాన్ని అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com