జెడ్డా సీజన్ను సందర్శించిన రెండు మిలియన్ల మంది
- June 01, 2022
సౌదీ: మే 2న నుంచి ప్రారంభమైన జెడ్డా సీజన్ 2022ను సందర్శించిన వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరుకుంది. ముఖ్యంగా తొమ్మిది ఈవెంట్ జరిగే ప్రాంతాలలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ప్రదర్శనలు, సాహసాలను ఆస్వాదించడానికి ఎక్కువ మంది సందర్శకులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. జెడ్డా సీజన్ 2022 ప్రారంభమైన ఒక నెలలోపే సందర్శకుల సంఖ్య రెండు మిలియన్లు దాటడం గమనార్హం. ఇది జెడ్డా చారిత్రక, సాంస్కృతిక, వినోద లక్షణాలను ఆస్వాదించాలనే సందర్శకుల అభిష్టాన్ని తెలియజేస్తోందని నిర్వాహకులు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







