డ్రగ్స్ సంబంధిత కేసులు: 400 మంది వలసదారుల బహిష్కరణ
- June 02, 2022
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్, 400 మంది వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించింది గత నాలుగు నెలల్ోల. జనవరి నుంచి మే వరకు బహిష్కరణకు గురైనవారి సంఖ్య ఇది. వీరిలో అత్యధికులు భారతీయులు. డ్రగ్స్ సంబంధిత కేసుల నేపథ్యంలో 400 మంది వలసదారుల్ని దేశం నుంచి బహిస్కరించినట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఇరాక్, ఇరాన్, సిరియా నుంచి హాషిష్ డ్రగ్స్ అక్రమంగా దిగుమతి అవుతుండగా, లెబనాన్ మరియు సిరియా నుంచి కాప్టగాన్ దిగుమతి అవుతోంది. ట్రమడాల్ పిల్స్ ఈజిప్టు నుంచి, షాబు పిల్స్ ఫిలిప్పీన్స్ అలాగే ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







