దేశీయ యాత్రికుల ఖర్చులను తగ్గించిన హజ్ మంత్రిత్వ శాఖ
- June 11, 2022
సౌదీ: దేశీయ యాత్రికుల ప్యాకేజీల ధరలను హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తగ్గించింది. దేశీయ యాత్రికుల కోసం ఉద్దేశించి మూడు ప్యాకేజీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొదటి ప్యాకేజీ (హాస్పిటాలిటీ ఆర్డినరీ క్యాంపులు)ని SR9098 (గతంలో SR10,238) కు తగ్గించారు. రెండవ ప్యాకేజీ (హాస్పిటాలిటీ అప్గ్రేడ్ క్యాంపులు) కొత్త ధరను SR11,970 (గతంలో SR13,043) గా నిర్ణయించారు. మూడవ ప్యాకేజీ (హాస్పిటాలిటీ మినా టవర్స్) ధరను SR13,943 (గతంలో SR14,737) కు తగ్గించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?