దేశీయ యాత్రికుల ఖర్చులను తగ్గించిన హజ్ మంత్రిత్వ శాఖ
- June 11, 2022
సౌదీ: దేశీయ యాత్రికుల ప్యాకేజీల ధరలను హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తగ్గించింది. దేశీయ యాత్రికుల కోసం ఉద్దేశించి మూడు ప్యాకేజీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొదటి ప్యాకేజీ (హాస్పిటాలిటీ ఆర్డినరీ క్యాంపులు)ని SR9098 (గతంలో SR10,238) కు తగ్గించారు. రెండవ ప్యాకేజీ (హాస్పిటాలిటీ అప్గ్రేడ్ క్యాంపులు) కొత్త ధరను SR11,970 (గతంలో SR13,043) గా నిర్ణయించారు. మూడవ ప్యాకేజీ (హాస్పిటాలిటీ మినా టవర్స్) ధరను SR13,943 (గతంలో SR14,737) కు తగ్గించారు.
తాజా వార్తలు
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం







