దేశీయ యాత్రికుల ఖర్చులను తగ్గించిన హజ్ మంత్రిత్వ శాఖ
- June 11, 2022
సౌదీ: దేశీయ యాత్రికుల ప్యాకేజీల ధరలను హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తగ్గించింది. దేశీయ యాత్రికుల కోసం ఉద్దేశించి మూడు ప్యాకేజీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొదటి ప్యాకేజీ (హాస్పిటాలిటీ ఆర్డినరీ క్యాంపులు)ని SR9098 (గతంలో SR10,238) కు తగ్గించారు. రెండవ ప్యాకేజీ (హాస్పిటాలిటీ అప్గ్రేడ్ క్యాంపులు) కొత్త ధరను SR11,970 (గతంలో SR13,043) గా నిర్ణయించారు. మూడవ ప్యాకేజీ (హాస్పిటాలిటీ మినా టవర్స్) ధరను SR13,943 (గతంలో SR14,737) కు తగ్గించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







