విద్యుత్ ఛార్జీల తగ్గింపును ప్రకటించిన ఒమన్
- June 13, 2022
ఒమన్ : విద్యుత్ ఛార్జీలలో 15 శాతం తగ్గింపును మస్కట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రకటించింది. మే 1 నుండి ఆగస్టు 31 వరకు బిల్లులకు మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించింది. వేసవి నెలలకు (2022 సంవత్సరం మే 1 నుండి ఆగస్టు 31 వరకు) నివాస వర్గానికి చెందిన ఖాతాదారుల కోసం ప్రాథమిక ఖాతా (రెండు ఖాతాలు లేదా అంతకంటే తక్కువ) కోసం అన్ని వినియోగ స్లాబ్లకు సుంకం 15 శాతం తగ్గించినట్లు పేర్కొంది. టారిఫ్ తగ్గింపు మే 1 కంటే ముందు బిల్లులకు వర్తించదని తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







