విద్యుత్ ఛార్జీల తగ్గింపును ప్రకటించిన ఒమన్
- June 13, 2022
ఒమన్ : విద్యుత్ ఛార్జీలలో 15 శాతం తగ్గింపును మస్కట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రకటించింది. మే 1 నుండి ఆగస్టు 31 వరకు బిల్లులకు మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించింది. వేసవి నెలలకు (2022 సంవత్సరం మే 1 నుండి ఆగస్టు 31 వరకు) నివాస వర్గానికి చెందిన ఖాతాదారుల కోసం ప్రాథమిక ఖాతా (రెండు ఖాతాలు లేదా అంతకంటే తక్కువ) కోసం అన్ని వినియోగ స్లాబ్లకు సుంకం 15 శాతం తగ్గించినట్లు పేర్కొంది. టారిఫ్ తగ్గింపు మే 1 కంటే ముందు బిల్లులకు వర్తించదని తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







