ఉమ్ సలాల్ మార్కెట్లో 1,000 కిలోల చేపలు ధ్వంసం
- June 17, 2022
దోహా: ఉమ్ సలాల్ మున్సిపాలిటీలోని ఆరోగ్య నియంత్రణ విభాగం సెంట్రల్ ఫిష్ మార్కెట్లో 1,000 కిలోలకుపైగా చేపలను ధ్వంసం చేసింది. ఆరోగ్య నియంత్రణ విభాగం ఉమ్ సలాల్లోని సెంట్రల్ ఫిష్ మార్కెట్లో చేపట్టిన తనిఖీల్లో వినియోగానికి అనువుగా లేని సుమారు 1,155 కిలోల చేపలను గుర్తించి ధ్వంసం చేసినట్లు మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో భాగంగా 207,704 కిలోల చేపలను ధ్వంసం చేసిన విషయం తెలిపిందే.
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







