ఏప్రిల్ 3 నుండి కోవిడ్ మరణాలు లేవు: కువైట్

- June 22, 2022 , by Maagulf
ఏప్రిల్ 3 నుండి కోవిడ్ మరణాలు లేవు: కువైట్

కువైట్: గత ఏప్రిల్ 3 నుండి దేశంలో కరోనా వైరస్‌కు సంబంధించిన మరణాలు చోటు చేసుకోలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.  గత ఏప్రిల్ 3 నుండి దేశంలో కొవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని స్పష్టం చేసింది.  దేశ వ్యాప్తంగా మె నెలలో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ, ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని సూచించే సూచికలు స్థిరంగా ఉన్నాయని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com