ఏప్రిల్ 3 నుండి కోవిడ్ మరణాలు లేవు: కువైట్
- June 22, 2022
కువైట్: గత ఏప్రిల్ 3 నుండి దేశంలో కరోనా వైరస్కు సంబంధించిన మరణాలు చోటు చేసుకోలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. గత ఏప్రిల్ 3 నుండి దేశంలో కొవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా మె నెలలో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ, ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని సూచించే సూచికలు స్థిరంగా ఉన్నాయని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







