ఏప్రిల్ 3 నుండి కోవిడ్ మరణాలు లేవు: కువైట్
- June 22, 2022
కువైట్: గత ఏప్రిల్ 3 నుండి దేశంలో కరోనా వైరస్కు సంబంధించిన మరణాలు చోటు చేసుకోలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. గత ఏప్రిల్ 3 నుండి దేశంలో కొవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా మె నెలలో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ, ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని సూచించే సూచికలు స్థిరంగా ఉన్నాయని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







