సున్నితమైన సమాచారాన్ని భద్రతగా పంపించడం సాధ్యమేనా.?
- June 23, 2022బహ్రెయిన్: బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రహెయిన్ కీలక సూచనలు చేసింది. సున్నితమైన సమాచారం కలిగిన ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్లు పంపరాదన్నది ఆ సూచన తాలూకు సారాంశం. వినియోగదారుల సమాచారాన్ని భద్రంగా ఎలా పంపుతున్నారన్న విషయమై ఆర్థిక సంస్థలు అలాగే టెక్నాలజీ సంస్థలతో చర్చించినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.ఈ క్రమంలోనే భద్రత మరింత పెరగాల్సిన ఆవశ్యకతను గుర్తించినట్లు పేర్కొంది. బెయాన్ కనెక్ట్ సీఈఓ క్రిస్టియన్ రసముస్సెన్ మాట్లాడుతూ, సెంట్రల్ బ్యాంక్ వినియోగదారుల సున్నిత సమాచారానికి భద్రత విషయమై చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని వన్ ఐడీ, వన్ బాక్స్ విధానంలో డిజిటల్ కమ్యూనికేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన