సున్నితమైన సమాచారాన్ని భద్రతగా పంపించడం సాధ్యమేనా.?
- June 23, 2022
బహ్రెయిన్: బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రహెయిన్ కీలక సూచనలు చేసింది. సున్నితమైన సమాచారం కలిగిన ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్లు పంపరాదన్నది ఆ సూచన తాలూకు సారాంశం. వినియోగదారుల సమాచారాన్ని భద్రంగా ఎలా పంపుతున్నారన్న విషయమై ఆర్థిక సంస్థలు అలాగే టెక్నాలజీ సంస్థలతో చర్చించినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.ఈ క్రమంలోనే భద్రత మరింత పెరగాల్సిన ఆవశ్యకతను గుర్తించినట్లు పేర్కొంది. బెయాన్ కనెక్ట్ సీఈఓ క్రిస్టియన్ రసముస్సెన్ మాట్లాడుతూ, సెంట్రల్ బ్యాంక్ వినియోగదారుల సున్నిత సమాచారానికి భద్రత విషయమై చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని వన్ ఐడీ, వన్ బాక్స్ విధానంలో డిజిటల్ కమ్యూనికేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!