తెలంగాణ కరోనా అప్డేట్
- June 28, 2022హైదరాబాద్: తెలంగాణలో ఈరోజు కొత్తగా 477 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 279 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,99,532 మంది కోవిడ్ బారిన పడగా వారిలో 7,91,461 మంది కోలుకున్నారు. కోవిడ్ రికవరీ రేటు రాష్ట్రంలో 98.99 శాతంగా ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 3,960 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రజారోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది.హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 258 కోవిడ్ కేసులు రంగారెడ్డి జిల్లాలో 107,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..