2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- June 28, 2022కువైట్: 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.ఈ మూడు నెలల్లో సుమారు 22,000 మంది కార్మికులు అదనంగా దేశంలోకి వచ్చారు.ప్రధానంగా భారతదేశం అలాగే ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, బెనిన్ తదితర దేశాల నుంచి కార్మికులు వచ్చారు.వీరిలో 11,591 మంది భారతదేశం నుంచి వచ్చిన డొమెస్టిక్ వర్కర్లు.ఆ తర్వాతి స్థానంలో ఫిలిప్పినోస్ వున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!