2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- June 28, 2022కువైట్: 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.ఈ మూడు నెలల్లో సుమారు 22,000 మంది కార్మికులు అదనంగా దేశంలోకి వచ్చారు.ప్రధానంగా భారతదేశం అలాగే ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, బెనిన్ తదితర దేశాల నుంచి కార్మికులు వచ్చారు.వీరిలో 11,591 మంది భారతదేశం నుంచి వచ్చిన డొమెస్టిక్ వర్కర్లు.ఆ తర్వాతి స్థానంలో ఫిలిప్పినోస్ వున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు