48 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్: సౌదీ
- June 29, 2022
సౌదీ: అనేక ఆరోపణలపై 171 మంది ప్రభుత్వ ఉద్యోగులను విచారించి.. వారిలో 48 మందిని క్రిమినల్ ప్రొసీజర్ చట్టం ప్రకారం అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియాకు చెందిన ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ప్రకటించింది. AH 1443 ధుల్-ఖదా నెలలో అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను ప్రారంభించినట్లు నజాహా పేర్కొంది. అధికార దుర్వినియోగం, లంచం, మనీ లాండరింగ్, ఫోర్జరీ వంటి అనేక ఆరోపణలపై 4,672 మానిటరింగ్ రౌండ్లను నిర్వహించి అనేక మందిని విచారించి కొందరిని అరెస్టు చేశామని అథారిటీ తెలిపింది. అరెస్టయిన వారిలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, మున్సిపల్, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, జకాత్, పన్ను- కస్టమ్స్ అథారిటీలకు చెందిన వారున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







