తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వలసదారుడు స్వదేశానికి పయనం
- June 29, 2022
బహ్రెయిన్: 62 ఏళ్ళ వలస మహిళ, తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. ఆమె ఓ వారం రోజుల్లో స్వదేశానికి పయనమవనున్నారు. రాధికా బైగనాథ్ అనే మహిళ ఏడాదిన్నరగా మంచానికే పరిమితయ్యారు అనారోగ్యం కారణంగా. ఆమె తన వైద్య చికిత్సను భారతదేశంలో కొనసాగించుకోనున్నారు. ఆమెకు 66 ఏళ్ళ భర్త మంగళ్ నంద్ కిషోర్, 11 ఏళ్ళ తనయుడు ప్రిన్స్ కుమార్ వున్నారు. రెండేళ్ళ క్రితం రాధికకు స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం విషమించింది. సల్మానియా మెడికల్ కాంప్లెక్సులో ఆమె వైద్య చికిత్స పొందుతున్నారు. సోషల్ వర్కర్ సుధీర్ తిరునిలాత్ తమకు సహకరించారని, సబు చిరామెల్ ఆఫ్ హోప్ బ్రహెయిన్ కూడా సాయం అందించిందనీ, స్వదేశానికి వెళ్ళబోతున్నామని రాధిక కుటుంబ సభ్యులు చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి