రాన్సమ్ వేర్ దాడుల నివారణకు అప్డేట్ చేసుకోండి
- July 05, 2022
కువైట్: మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు, ప్రత్యేకంగా ఇమెయిల్ సిస్టమ్కు అవసరమైన భద్రతా అప్డేట్లను చేసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పిలుపునిచ్చింది. హానికరమైన లాక్బిట్ రాన్సమ్ వేర్ (ransomware) దాడులకు ప్రస్తుత సాఫ్ట్ వేర్ అనుకూలంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అవగాహన కల్పించేలా ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!