70,000 మంది ప్రయాణించారు
- July 10, 2022
కువైట్: ఈద్ అల్ అధా సందర్భంగా సందర్శకుల తాకిడితో మొదటి రోజు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం కిటకిటలాడింది.
అధికారిక సమాచారం ప్రకారం మొదటి రోజు 280 విమానాల ద్వారా 70,000 వేల మంది ప్రయాణికులు దుబాయ్ , సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ మరియు యూరోప్ లోని వివిధ దేశాలకు ప్రయాణించారు.
చాలా మంది ప్రయాణికులు తమ విమాన రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండాలని కోరుకున్నారు అని విమానాశ్రయం అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







