విదేశీ రిక్రూట్మెంట్ నిబంధనలు కఠినం.. సంస్థలకు జరిమానా, జైలుశిక్ష
- July 25, 2022
రియాద్: విదేశీ ఉద్యోగులను చట్టవిరుద్ధంగా నియమించుకున్న లేదా తమ ఉద్యోగులను ఇతరుల కోసం పని చేయడానికి అనుమతించే కంపెనీలు భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. నిబంధనలు పాటించిన సంస్థలకు SR10,000 వరకు జరిమానాతోపాటు ఐదు సంవత్సరాల వరకు రిక్రూట్మెంట్పై నిషేధం, అలాగే వారి స్వంత ఖర్చులతో స్థానిక మీడియాలో ప్రకటనలు ఇయ్యాల్సి ఉంటుందని ప్రాసిక్యూషన్ తెలిపింది. దీంతోపాటు సదరు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్కు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని, ప్రవాసుడు అయితే సౌదీ అరేబియా నుండి బహిష్కరించబడతాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. మక్కా, రియాద్ ప్రాంతాలలో 911, మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్లకు కాల్ చేయడం ద్వారా రెసిడెన్సీ, పని, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారి వివరాలను తెలిపాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









