అల్ వుస్తాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- August 03, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. అల్ వుస్తా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రమాద వివరాలను వెల్లడించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురిని హైమా హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం ఇద్దరు మరణించారని, గాయపడ్డ వారిలో ఒకరికి తీవ్రంగా గాయాలు అయ్యాయని, మరో ఐదుగురికి మోస్తరు గాయాలు అయినట్లు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..