50 డిగ్రీల సెల్సియస్ కు చేరిన ఉష్ణోగ్రత
- August 09, 2022
అబుధాబి: దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండ, వేడి కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అల్ ఐన్ లోని స్వియోహన్ లో ప్రస్తుత ఉష్ణోగ్రత శాతం 49 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యింది. జూన్ నెలలో ఇక్కడ 51.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం అబుదాబి లోని కొన్ని ప్రాంతాలు వాటిలో రాజీన్ మరియు గస్యౌరా కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదివారం నాటికి 50 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అవుతుంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలోనే దుమ్ము ధూళి తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సైతం వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!