విద్యార్థులకు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయాలి: ఖతార్
- August 19, 2022
దోహా: 2022-2023 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పాఠశాల ప్రారంభానికి గరిష్ఠంగా 48 గంటల ముందు కోవిడ్-19 రాపిడ్ యాంటిజెన్ పరీక్షను (ఒక్కసారి మాత్రమే) చేయించుకోవాలని విద్యా, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఫలితాల్లో నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే పాఠశాల ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాఠశాల ఆరోగ్య సేవల విభాగం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం సమన్వయంతో వారి విద్యార్థులందరికీ యాంటిజెన్ టెస్ట్ కిట్లను అందించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పాఠశాలలు, కిండర్ గార్టెన్ల ప్రిన్సిపాల్లకు మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. యాంటిజెన్ పరీక్షల సమయాలను తెలుపుతూ తల్లిదండ్రులకు SMS సందేశాలను పంపాలని పాఠశాలలకు సూచించారు. ఆగస్ట్ 21 నుంచి పాఠశాలు ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన







