గడువు ముగిసిన ఆహారాన్ని నాశనం చేసిన మస్కట్ మున్సిపాలిటీ
- August 27, 2022
మస్కట్: మార్కెట్ లో ఉంచబడిన ప్రజల ఆరోగ్యానికి హానీ చేసే నిల్వ సామర్థ్యo గడువు ముగిసిన 70 కేజీల ఆహారాన్ని మస్కట్ మున్సిపాలిటీ అధికారులు నాశనం చేశారు.
ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం కలిగించే 70 కేజీల గడువు ముగిసిన ఆహారాన్ని మార్కెట్ లో గుర్తించి నాశనం చేయడం జరిగిందని మస్కట్ మున్సిపాలిటీ అధికారులు ప్రకటించారు.
మరోవైపు , ఆరోగ్యకరమైన వాతావరణం మరియు స్వచ్ఛమైన నగరం కోసం బావ్షర్లోని కూడళ్లు మరియు వాడీలను శుభ్రపరిచే పనిని మున్సిపాలిటీ కొనసాగిస్తుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







