అక్రమ నిర్భందం కేసులో అధికారిపై విచారణ
- September 05, 2022
సౌదీ అరేబియా: పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని జైళ్లు నిర్బంధ కేంద్రాల పర్యవేక్షణ విభాగంలోని ఓ అధికారిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఆ అధికారి ఒక వ్యక్తిని నిర్భంధించాడు.అతన్ని నిర్భంధించేందుకు ఎలాంటి ఆధారాలు, డాక్యుమెంట్స్ లేకుండా తనపై చట్ట విరుద్ధంగా చర్యలు తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. చట్టపరంగా అవసరమైన ఎలాంటి పత్రాలు లేకుండానే అతన్ని నిర్భందించినట్లు గుర్తించారు.అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆ అధికారిని నేరస్తుడిగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ధారించింది.ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని సదరు డిపార్ట్ మెంట్ అధికారులకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!