ఒమన్లో విద్యుత్ అంతరాయంతో పాఠశాలలకు సెలవు
- September 06, 2022
మస్కట్: విద్యుత్తు అంతరాయం కారణంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలకు విద్యా మంత్రిత్వ శాఖ సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ అంతరాయం కారణంగా ప్రభావితమయ్యే ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు మంగళవారం సెలవు ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒమన్ సుల్తానేట్ గవర్నరేట్లలోని విద్యా డైరెక్టరేట్లు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి గవర్నరేట్ లో స్థానిక పరిస్థితులను అనుసరించి బుధవారం నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యాశాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు