దోహాలో ప్రారంభమైన ‘నో పార్కింగ్’ క్యాంపెయిన్
- September 06, 2022
దోహా: నివాస ప్రాంతాలలో ట్రక్కులు పార్కింగ్ చేయకుండా నిరోధించడానికి ఇంటెన్సివ్ అవగాహన క్యాంపెయిన్ ను దోహా మున్సిపాలిటీ ప్రారంభించింది. దోహాలోని వివిధ ప్రాంతాలలో ట్రక్కులు, బస్సులను పార్కింగ్ చేయడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు పలు ప్రాంతాలలో పార్క్ చేసిన ట్రక్కులు, బస్సులను గుర్తించి వాటి డ్రైవర్లకు నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. దీనితోపాటు ఆయా వాహనాలపై అవగాహన/హెచ్చరిక పోస్టర్లను అధికారులు అతికించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులు, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని దోహా మున్సిపాలిటీ అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









