దోహాలో ప్రారంభమైన ‘నో పార్కింగ్’ క్యాంపెయిన్
- September 06, 2022
దోహా: నివాస ప్రాంతాలలో ట్రక్కులు పార్కింగ్ చేయకుండా నిరోధించడానికి ఇంటెన్సివ్ అవగాహన క్యాంపెయిన్ ను దోహా మున్సిపాలిటీ ప్రారంభించింది. దోహాలోని వివిధ ప్రాంతాలలో ట్రక్కులు, బస్సులను పార్కింగ్ చేయడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు పలు ప్రాంతాలలో పార్క్ చేసిన ట్రక్కులు, బస్సులను గుర్తించి వాటి డ్రైవర్లకు నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. దీనితోపాటు ఆయా వాహనాలపై అవగాహన/హెచ్చరిక పోస్టర్లను అధికారులు అతికించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులు, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని దోహా మున్సిపాలిటీ అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







