దోహాలో ప్రారంభమైన ‘నో పార్కింగ్’ క్యాంపెయిన్
- September 06, 2022
దోహా: నివాస ప్రాంతాలలో ట్రక్కులు పార్కింగ్ చేయకుండా నిరోధించడానికి ఇంటెన్సివ్ అవగాహన క్యాంపెయిన్ ను దోహా మున్సిపాలిటీ ప్రారంభించింది. దోహాలోని వివిధ ప్రాంతాలలో ట్రక్కులు, బస్సులను పార్కింగ్ చేయడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు పలు ప్రాంతాలలో పార్క్ చేసిన ట్రక్కులు, బస్సులను గుర్తించి వాటి డ్రైవర్లకు నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. దీనితోపాటు ఆయా వాహనాలపై అవగాహన/హెచ్చరిక పోస్టర్లను అధికారులు అతికించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులు, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని దోహా మున్సిపాలిటీ అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!









