ఒమన్లో విద్యుత్ అంతరాయంతో పాఠశాలలకు సెలవు
- September 06, 2022
మస్కట్: విద్యుత్తు అంతరాయం కారణంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలకు విద్యా మంత్రిత్వ శాఖ సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ అంతరాయం కారణంగా ప్రభావితమయ్యే ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు మంగళవారం సెలవు ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒమన్ సుల్తానేట్ గవర్నరేట్లలోని విద్యా డైరెక్టరేట్లు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి గవర్నరేట్ లో స్థానిక పరిస్థితులను అనుసరించి బుధవారం నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యాశాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









