ఒమన్లో విద్యుత్ అంతరాయంతో పాఠశాలలకు సెలవు
- September 06, 2022
మస్కట్: విద్యుత్తు అంతరాయం కారణంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలకు విద్యా మంత్రిత్వ శాఖ సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ అంతరాయం కారణంగా ప్రభావితమయ్యే ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు మంగళవారం సెలవు ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒమన్ సుల్తానేట్ గవర్నరేట్లలోని విద్యా డైరెక్టరేట్లు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి గవర్నరేట్ లో స్థానిక పరిస్థితులను అనుసరించి బుధవారం నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యాశాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







