ఒమన్లో విద్యుత్ అంతరాయంతో పాఠశాలలకు సెలవు
- September 06, 2022
మస్కట్: విద్యుత్తు అంతరాయం కారణంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలకు విద్యా మంత్రిత్వ శాఖ సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ అంతరాయం కారణంగా ప్రభావితమయ్యే ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు మంగళవారం సెలవు ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒమన్ సుల్తానేట్ గవర్నరేట్లలోని విద్యా డైరెక్టరేట్లు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి గవర్నరేట్ లో స్థానిక పరిస్థితులను అనుసరించి బుధవారం నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యాశాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్







