రెండేళ్ల కు పైగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ ఫైన్ల పై డిస్కౌంట్
- September 06, 2022
రస్అల్ ఖైమా: రస్ అల్ ఖైమా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఫైన్స్ పై డిస్కౌంట్ ప్రకటించారు. ఐతే ఈ డిస్కౌంట్స్ అందరికీ కాదు. రెండేళ్లకు పైగా జరిమానాలు పెండింగ్ లో ఉన్న వారికి మాత్రమే డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో నుంచి ఉన్న పెండింగ్ జరిమానాలు చాలా ఉన్నాయి.వీటిని వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇలా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు.ఈ రాయితీ కోసం డ్రైవర్లు...ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ సమ్ నఖ్బీ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







