రెండేళ్ల కు పైగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ ఫైన్ల పై డిస్కౌంట్
- September 06, 2022
రస్అల్ ఖైమా: రస్ అల్ ఖైమా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఫైన్స్ పై డిస్కౌంట్ ప్రకటించారు. ఐతే ఈ డిస్కౌంట్స్ అందరికీ కాదు. రెండేళ్లకు పైగా జరిమానాలు పెండింగ్ లో ఉన్న వారికి మాత్రమే డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో నుంచి ఉన్న పెండింగ్ జరిమానాలు చాలా ఉన్నాయి.వీటిని వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇలా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు.ఈ రాయితీ కోసం డ్రైవర్లు...ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ సమ్ నఖ్బీ చెప్పారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









