రెండేళ్ల కు పైగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ ఫైన్ల పై డిస్కౌంట్
- September 06, 2022
రస్అల్ ఖైమా: రస్ అల్ ఖైమా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఫైన్స్ పై డిస్కౌంట్ ప్రకటించారు. ఐతే ఈ డిస్కౌంట్స్ అందరికీ కాదు. రెండేళ్లకు పైగా జరిమానాలు పెండింగ్ లో ఉన్న వారికి మాత్రమే డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో నుంచి ఉన్న పెండింగ్ జరిమానాలు చాలా ఉన్నాయి.వీటిని వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇలా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు.ఈ రాయితీ కోసం డ్రైవర్లు...ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ సమ్ నఖ్బీ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









