రెండేళ్ల కు పైగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ ఫైన్ల పై డిస్కౌంట్
- September 06, 2022
రస్అల్ ఖైమా: రస్ అల్ ఖైమా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఫైన్స్ పై డిస్కౌంట్ ప్రకటించారు. ఐతే ఈ డిస్కౌంట్స్ అందరికీ కాదు. రెండేళ్లకు పైగా జరిమానాలు పెండింగ్ లో ఉన్న వారికి మాత్రమే డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో నుంచి ఉన్న పెండింగ్ జరిమానాలు చాలా ఉన్నాయి.వీటిని వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇలా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు.ఈ రాయితీ కోసం డ్రైవర్లు...ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ సమ్ నఖ్బీ చెప్పారు.
తాజా వార్తలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు







