అబుధాబిలోని అల్ మక్తా బ్రిడ్జి నాలుగు రోజుల పాటు పాక్షికంగా మూసివేత
- September 08, 2022
అబుధాబి: అబుధాబిలోని ప్రధానమైన అల్ మక్తా బ్రిడ్జిని నాలుగు రోజుల పాటు పాక్షికంగా మూసివేయనున్నట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్ పోర్ట్ సెంటర్ (ఐటీసీ) అధికారులు తెలిపారు.అల్ మక్తా బ్రిడ్జి రెండు దారులను గురువారం నుంచి ఆదివారం వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసౌకర్యానికి అబుధాబి వాసులు మన్నించాలని ఏటీసీ అధికారులు కోరారు.నాలుగు రోజుల పాటు అల్టర్ నేట్ దారుల్లో ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఓపెన్ హౌస్ హైలెట్స్..!!
- అరబ్ లో అతి తక్కువ ప్రయాణ సమయం కలిగిన నగరాల్లో మస్కట్..!!
- 13,072 మంది ఉల్లంఘనదారులపై బహిష్కరణ వేటు..!!
- కేబుల్ రీల్స్ లో 3,037 ఆల్కహాల్ బాటిల్స్..!!
- యూకే బయలుదేరిన కువైట్ అమీర్..!!
- ఖతార్ లో కొత్తగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్..!!
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఖతార్ ఆతిథ్యం..!!