భారత్ కరోనా అప్డేట్
- September 18, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 5,664 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 4,555 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో 47,922 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది.రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉన్నట్లు చెప్పింది.వారాంతపు పాజిటివిటీ రేటు 1.79 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.రికవరీ రేటు 98.71 శాతం ఉన్నట్లు తెలిపింది.
ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,39,57,929గా ఉన్నట్లు వివరించింది. ఇప్పటికే దేశంలో వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య మొత్తం 216.56 కోట్లు అని పేర్కొంది. వాటిలో రెండో డోసులు 94.65 కోట్లు, బూస్టర్ డోసులు 19.48 కోట్లు ఉన్నట్లు చెప్పింది. నిన్న 14,84,216 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 89.15 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. నిన్న 2,89,228 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







