గుడ్ల ఎగుమతిపై నిషేధం విధించిన కువైట్
- September 20, 2022
కువైట్: 2022 అక్టోబరు 1 నుండి 2023 మే 21 వరకు తాజా గుడ్ల ఎగుమతిపై కువైట్ నిషేధం విధించింది. ఈ మేరకు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి ఫహద్ అల్-షరియాన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి ప్రత్యేక లైసెన్సు పొందిన ఫామ్స్, కోడి, గుడ్డు ఉత్పత్తి కంపెనీలు నిషేధం నుండి మినహాయించబడతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఆయా ఉత్పత్తులు స్థానిక మార్కెట్లో అందుబాటులో ఉంటాయని, వాటి ధరల్లో స్థిరత్వానికి తాజా నిర్ణయం దొహద పడుతుందని తన ఉత్తర్వుల్లో మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!