ఒమన్, బహ్రెయిన్ విద్యామంత్రుల భేటీ
- September 20, 2022
ఒమన్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ మదిహా బిన్త్ అహ్మద్ అల్ షైబానియా, బహ్రెయిన్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ మజీద్ బిన్ అలీ అల్ నుయిమి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ సమ్మిట్లో వారు పాల్గొన్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. విద్యా రంగంలో సహకార మార్గాలు, నైపుణ్య మార్పిడిపై ఇరువురు విద్యామంత్రులు చర్చించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు వాణిజ్య, ఆర్థిక విషయాలను బోధించడంతో సహా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతిక, వృత్తి విద్యను బోధించడంపై ఇరువురు విద్యామంత్రులు సమీక్షించారు.
తాజా వార్తలు
- దుబాయ్ వాటర్ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- అల్ ముగ్సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- సరికొత్త ఇంటరాక్టివ్ షోలతో రాబోతున్న టాయ్ ఫెస్టివల్..!!
- ఖతారీ మదర్, ఖతార్లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం









