ఒమన్లోని కోటలు తాత్కాలికంగా మూసివేత
- September 20, 2022
మస్కట్: నిర్వహణ పనుల నిమిత్తం ముసందం గవర్నరేట్లోని అనేక కోటలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దిబ్బ కోట 2022 సెప్టెంబర్ 19 నుండి 21 వరకు మూసివేయనున్నారు. అలాగే బఖా కోట నేటి నుండి సెప్టెంబర్ 22 వరకు, అల్ కమజ్రా కోట 2022 సెప్టెంబర్ 21 నుండి 23 వరకు మూసివేయనున్నట్లు టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి తమ టూర్లను ప్లాన్ చేసుకోవాలని టూరిజం మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ వాటర్ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- అల్ ముగ్సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- సరికొత్త ఇంటరాక్టివ్ షోలతో రాబోతున్న టాయ్ ఫెస్టివల్..!!
- ఖతారీ మదర్, ఖతార్లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం









