కార్మికుల భద్రతపై పోలీసు డైరెక్టరేట్ ఆకస్మిక తనిఖీలు
- September 29, 2022
మనామా: కార్మికుల వసతి, భద్రత, భద్రతా అవసరాలను నిర్ధారించడానికి, ఉల్లంఘనలను పరిష్కరించడానికి క్యాంపెయిన్ నిర్వహించినట్లు ఉత్తర గవర్నరేట్ పోలీసు డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ ప్రకటించింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, నార్తర్న్ మునిసిపాలిటీ, సంబంధిత డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA), ఆరోగ్య మంత్రిత్వ శాఖలు పాల్గొన్నాయని వెల్లడించింది. ప్రజా భద్రత కోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీ క్యాంపెయిన్ లను తరచూ నిర్వహిస్తామని డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







