అక్టోబర్ 6న ఓటర్ల జాబితా ప్రకటన
- October 01, 2022
మనామా: ఈరోజు కొన్ని వార్తాపత్రికలో ప్రచురితమైన ఓటర్ల జాబితా తప్పుడుదని 2022 ఎన్నికల ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ తెలిపింది. అక్టోబరు 6న కచ్చితమైన ఓటర్ల జాబితాను వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ నుండి ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడంలో.. పొందడంలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీడియా సంస్థలకు ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ సూచించింది.
తాజా వార్తలు
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!







