325 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన సుల్తాన్
- October 08, 2022
మస్కట్: మొహమ్మద్ ప్రవక్త(స) పుట్టినరోజు సందర్భంగా 325 మంది ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ క్షమాభిక్ష ప్రసాదించారు. మొత్తం 325 మంది ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ క్షమాభిక్ష ప్రసాదించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఇందులో 141 మంది ప్రవాసులు కూడా ఉన్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









