జీతాలివ్వలేదని 13 మంది ప్రవాసులు ఆత్మహత్య యత్నం
- October 12, 2022
కువైట్: కాంట్రాక్టు కంపెనీ తమ ఆర్థిక బకాయిలను తిరస్కరించినందుకు 13 మంది ప్రవాసులు సాల్మియాలోని భవనం పైనుంచి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. మొత్తం 13 మంది ప్రవాసులు ఒకే దేశానికి చెందిన వారని, కాంట్రాక్టు కంపెనీ కోసం కమర్షియల్ విజిట్ వీసాపై దేశంలోకి వచ్చినట్లు గుర్తించామన్నారు. వారి పెండింగ్ బకాయిలన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని, దేశంలోకి తిరిగి ప్రవేశించకుండా వారిని నిరోధించాలని ఆదేశాలు ఇచ్చినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. దీంతోపాటు వీరిని నియమించిన కంపెనీపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







