జీతాలివ్వలేదని 13 మంది ప్రవాసులు ఆత్మహత్య యత్నం
- October 12, 2022
కువైట్: కాంట్రాక్టు కంపెనీ తమ ఆర్థిక బకాయిలను తిరస్కరించినందుకు 13 మంది ప్రవాసులు సాల్మియాలోని భవనం పైనుంచి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. మొత్తం 13 మంది ప్రవాసులు ఒకే దేశానికి చెందిన వారని, కాంట్రాక్టు కంపెనీ కోసం కమర్షియల్ విజిట్ వీసాపై దేశంలోకి వచ్చినట్లు గుర్తించామన్నారు. వారి పెండింగ్ బకాయిలన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని, దేశంలోకి తిరిగి ప్రవేశించకుండా వారిని నిరోధించాలని ఆదేశాలు ఇచ్చినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. దీంతోపాటు వీరిని నియమించిన కంపెనీపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక కార్గో టెర్మినల్ 2 ప్రారంభం
- 2026 జూన్ 1 నుంచి యూఏఈ ప్రైవేట్ రంగానికి ఏకీకృత జీతాల గడువు అమలు
- ఫేక్ ఉద్యోగాల పేరిట మహిళలను ఆకర్షించి, లైంగిక దోపిడీ..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. యూఏఈ, ఈజిప్టులతో సౌదీ చర్చలు..!!
- కువైట్ లో 'WAMD' సాంకేతిక వైఫల్యాలకు ఫైన్స్..!!
- సీబీఎస్ఈ తాజా నిబంధన నుండి యూఏఈ స్కూళ్లకు మినహాయింపు..!!
- లోకల్ తేనె విక్రయాలపై అవేర్ నెస్ వర్క్ షాప్..!!
- ఒమానీ రియాల్కు 250 మార్కును దాటిన రూపాయి..!!
- మోదీ, ఉల్ఫ్ ఉల్ఫ్ క్రిస్టర్సన్-స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల అంగీకారం
- హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ రూట్ ఇదే..









