రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన 24 మంది అరెస్ట్
- October 15, 2022
కువైట్: క్యాపిటల్ గవర్నరేట్ లోని షార్క్ చేపల మార్కెట్ లో రెసిడెన్సీ వ్యవహారాల అధికారులు తనిఖీలు నిర్వహించారు. కువైట్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్న 24 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఆరుగురి నివాస అనుమతి గడువు ముగిసినట్లు అధికారులు చెప్పారు. ఇద్దరు వ్యక్తుల పని అనుమతి గడువు ముగిసిందని చెప్పారు. కువైట్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!