వ్యక్తిపై దాడి.. ముగ్గురు వ్యక్తులకు ఏడాది జైలు, Dh3,500 జరిమానా
- November 02, 2022
దుబాయ్: నైఫ్లో పనిచేస్తున్న ఉద్యోగిపై దాడి చేసి 3,500 దిర్హామ్లు దొంగిలించినందుకు ముగ్గురు వ్యక్తుల కోర్టు దోషులుగా నిర్ధారించింది. నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష, జరిమానా(దొంగతనం చేసిన Dh3,500) విధించింది. నిందితులు శిక్షను అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. ఈ మేరకు అప్పీల్ కోర్టు తీర్పును సమర్థించింది.కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత డిసెంబర్లో జరిగింది. నైఫ్లో నడుచుకుంటూ వెళుతుండగా తనపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని ఆసియన్ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు డబ్బులు డిమాండ్ చేశారని బాధితుడు చెప్పాడు. అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారు తనపై కత్తులతో దాడి చేశారని బాధితుడు పేర్కొన్నాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. దుబాయ్ పోలీసుల దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించి నిందితులను అరెస్టు చేసింది. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







