ఒమన్ 52వ జాతీయ దినోత్సవం: మార్గదర్శకాలు
- November 05, 2022
మస్కట్: 52వ జాతీయ దినోత్సవం సందర్భంగా నవంబర్ 3 నుండి నవంబర్ 30 వరకు తమ వాహనాలను అలంకరించేందుకు జాతీయ స్టిక్కర్లు/పోస్టర్ల వినియోగానికి రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అనుమతించారు. వాహనాలపై జాతీయ స్టిక్కర్ల వినియోగానికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. స్టిక్కర్లను వాహనం కిటికీలు, నంబర్ ప్లేట్లు, లైట్ల వరకు విస్తరించకూడదు. అభ్యంతరకరమైన రీతిలో జాతీయ స్టిక్కర్లు/పోస్టర్లను అంటించరాదు. వాహనం రంగు, ఆకారాన్ని మార్చడం లేదా ట్రాఫిక్ భద్రతా నిబంధనలు ఉల్లంఘించే విధంగా స్టిక్కర్లను ఉపయోగించడాన్ని నిషేధించారు. కిరీటం, బాకు చిహ్నాన్ని స్టిక్కర్గా ఉపయోగించవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ పేర్కొంది.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!
- 118 మంది బిచ్చగాళ్లను అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!









