ఒమన్ 52వ జాతీయ దినోత్సవం: మార్గదర్శకాలు
- November 05, 2022
మస్కట్: 52వ జాతీయ దినోత్సవం సందర్భంగా నవంబర్ 3 నుండి నవంబర్ 30 వరకు తమ వాహనాలను అలంకరించేందుకు జాతీయ స్టిక్కర్లు/పోస్టర్ల వినియోగానికి రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అనుమతించారు. వాహనాలపై జాతీయ స్టిక్కర్ల వినియోగానికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. స్టిక్కర్లను వాహనం కిటికీలు, నంబర్ ప్లేట్లు, లైట్ల వరకు విస్తరించకూడదు. అభ్యంతరకరమైన రీతిలో జాతీయ స్టిక్కర్లు/పోస్టర్లను అంటించరాదు. వాహనం రంగు, ఆకారాన్ని మార్చడం లేదా ట్రాఫిక్ భద్రతా నిబంధనలు ఉల్లంఘించే విధంగా స్టిక్కర్లను ఉపయోగించడాన్ని నిషేధించారు. కిరీటం, బాకు చిహ్నాన్ని స్టిక్కర్గా ఉపయోగించవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ పేర్కొంది.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం







