అనారోగ్యాలను నివారించే దానిమ్మ పండు
- November 07, 2022దానిమ్మ పండులో యాంటీ ఆక్సీడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ప్రీ రాడికల్స్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహకరిస్తాయి.. క్యాన్సర్ వంటి రోగాలను నివారిస్తాయి.. రక్తనాళాలు, గుండె గదులు పటిష్టమవుతాయి.. గుండె సంబంధిత రోగుల మీద చేసి పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది.. కరోనరీ హార్ట్ డిసీజ్ పేషెంట్ కు మూడు నెలల పాటు రోజుకు 25 0 మీ . లీ. దానిమ్మ రసం ఇచ్చినపుడు వారిలో రక్తనాళాల పనితీరు, రక్త ప్రసరణ 17 శాతం వృద్ధి చెందినట్టు ఇటలీలోని హెల్త్ యూనివర్సిటీ నిర్ధారించింది..
కీళ్ల మధ్య వుండే జిగురు వయసు పై బడే కొద్దీ తగ్గుతుంటుంది.. దీంతో ఆస్ట్రియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వస్తుంటాయి.. దానిమ్మ రసం తీసుకుంటే జిగురు తగ్గకుండా ఉంటుంది..
ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.. ఇందులో వుండే శరీరానికి అవసరమైన రసాయనాలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!