యూఏఈలో ఎమిరేటైజేషన్: 50 రోజుల్లోగా లక్ష్యం చేరని సంస్థలకు జరిమానా
- November 12, 2022
యూఏఈ: 50 రోజుల్లోగా ఎమిరేటైజేషన్ లక్ష్యాన్ని చేరుకోని ప్రైవేట్ కంపెనీలకు జరిమానాలు విధించనున్నట్లు మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) హెచ్చరించింది. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు తమ ఎమిరేటైజేషన్ రేటును మొత్తం నైపుణ్యం కలిగిన ఉద్యోగాలలో 2 శాతం పెంచాలని స్పష్టం చేసింది. 2023 జనవరి 1 నుండి లక్ష్యాన్ని పూర్తి చేయడంలో విఫలమైన కంపెనీలకు ఉద్యోగం లేని ప్రతి ఎమిరాటీకి Dh72,000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. అలాగే లక్ష్యాన్ని చేరుకున్న కంపెనీలకు ఎమిరాటీ టాలెంట్ కాంపిటీటివ్నెస్ కౌన్సిల్ (నఫీస్) కింద ప్రోత్సాహకాలు, ఇతర మద్దతు ప్యాకేజీలు అందించబడతాయన్నారు.
తాజా వార్తలు
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు







