యూఏఈలో ఎమిరేటైజేషన్: 50 రోజుల్లోగా లక్ష్యం చేరని సంస్థలకు జరిమానా
- November 12, 2022
యూఏఈ: 50 రోజుల్లోగా ఎమిరేటైజేషన్ లక్ష్యాన్ని చేరుకోని ప్రైవేట్ కంపెనీలకు జరిమానాలు విధించనున్నట్లు మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) హెచ్చరించింది. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు తమ ఎమిరేటైజేషన్ రేటును మొత్తం నైపుణ్యం కలిగిన ఉద్యోగాలలో 2 శాతం పెంచాలని స్పష్టం చేసింది. 2023 జనవరి 1 నుండి లక్ష్యాన్ని పూర్తి చేయడంలో విఫలమైన కంపెనీలకు ఉద్యోగం లేని ప్రతి ఎమిరాటీకి Dh72,000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. అలాగే లక్ష్యాన్ని చేరుకున్న కంపెనీలకు ఎమిరాటీ టాలెంట్ కాంపిటీటివ్నెస్ కౌన్సిల్ (నఫీస్) కింద ప్రోత్సాహకాలు, ఇతర మద్దతు ప్యాకేజీలు అందించబడతాయన్నారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







