యూఏఈలో ఎమిరేటైజేషన్: 50 రోజుల్లోగా లక్ష్యం చేరని సంస్థలకు జరిమానా
- November 12, 2022
యూఏఈ: 50 రోజుల్లోగా ఎమిరేటైజేషన్ లక్ష్యాన్ని చేరుకోని ప్రైవేట్ కంపెనీలకు జరిమానాలు విధించనున్నట్లు మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) హెచ్చరించింది. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు తమ ఎమిరేటైజేషన్ రేటును మొత్తం నైపుణ్యం కలిగిన ఉద్యోగాలలో 2 శాతం పెంచాలని స్పష్టం చేసింది. 2023 జనవరి 1 నుండి లక్ష్యాన్ని పూర్తి చేయడంలో విఫలమైన కంపెనీలకు ఉద్యోగం లేని ప్రతి ఎమిరాటీకి Dh72,000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. అలాగే లక్ష్యాన్ని చేరుకున్న కంపెనీలకు ఎమిరాటీ టాలెంట్ కాంపిటీటివ్నెస్ కౌన్సిల్ (నఫీస్) కింద ప్రోత్సాహకాలు, ఇతర మద్దతు ప్యాకేజీలు అందించబడతాయన్నారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







