వంటగదిలో పురుగులు.. టీ దుకాణాన్ని మూసివేయించిన అధికారులు
- November 13, 2022
యూఏఈ: అనేక ఆహార భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు అబుదాబిలోని టీ టైమ్ కెఫెటేరియాను అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (అడాఫ్సా) సీజ్ చేసింది. తనిఖీల సమయంలో అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు పేర్కొంది. టీ టైమ్ కెఫెటేరియా వంటగదిలో పురుగులు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల నిల్వ, పేలవమైన పరిశుభ్రత తదితర అనేక ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలిపింది. ఏదైనా ఆహార సదుపాయంలో ఇలాంటి ఉల్లంఘనలు కనిపిస్తే టోల్ ఫ్రీ నంబర్ 800555కు కాల్ చేయడం ద్వారా తెలియజేయాలని సాధారణ ప్రజలను అడాఫ్సా కోరింది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







