వంటగదిలో పురుగులు.. టీ దుకాణాన్ని మూసివేయించిన అధికారులు
- November 13, 2022
యూఏఈ: అనేక ఆహార భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు అబుదాబిలోని టీ టైమ్ కెఫెటేరియాను అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (అడాఫ్సా) సీజ్ చేసింది. తనిఖీల సమయంలో అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు పేర్కొంది. టీ టైమ్ కెఫెటేరియా వంటగదిలో పురుగులు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల నిల్వ, పేలవమైన పరిశుభ్రత తదితర అనేక ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలిపింది. ఏదైనా ఆహార సదుపాయంలో ఇలాంటి ఉల్లంఘనలు కనిపిస్తే టోల్ ఫ్రీ నంబర్ 800555కు కాల్ చేయడం ద్వారా తెలియజేయాలని సాధారణ ప్రజలను అడాఫ్సా కోరింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









