వంటగదిలో పురుగులు.. టీ దుకాణాన్ని మూసివేయించిన అధికారులు
- November 13, 2022
యూఏఈ: అనేక ఆహార భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు అబుదాబిలోని టీ టైమ్ కెఫెటేరియాను అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (అడాఫ్సా) సీజ్ చేసింది. తనిఖీల సమయంలో అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు పేర్కొంది. టీ టైమ్ కెఫెటేరియా వంటగదిలో పురుగులు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల నిల్వ, పేలవమైన పరిశుభ్రత తదితర అనేక ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలిపింది. ఏదైనా ఆహార సదుపాయంలో ఇలాంటి ఉల్లంఘనలు కనిపిస్తే టోల్ ఫ్రీ నంబర్ 800555కు కాల్ చేయడం ద్వారా తెలియజేయాలని సాధారణ ప్రజలను అడాఫ్సా కోరింది.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







