175 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన ఒమన్ సుల్తాన్
- November 18, 2022
మస్కట్: ఒమన్ 52వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 175 మంది ఖైదీలకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ క్షమాభిక్షను ప్రసాదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్షమాభిక్ష పొందిన 175 మందిలో 65 మంది విదేశీయులు ఉన్నారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. 52వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఖైదీల కుటుంబాలు చేసుకున్న అభ్యర్థనలను హిస్ మెజెస్టి, ది సుప్రీం కమాండర్ సుల్తాన్ పరిగణనలోకి తీసుకొని క్షమాభిక్ష ప్రసాదించారని ఆర్పోపీ వెల్లడించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి