ఎక్స్పో సిటీ దుబాయ్: Dh30 కంటే తక్కువ ధరకు ఫిఫా ప్రపంచ కప్ లైవ్ యాక్షన్స్
- November 20, 2022
దుబాయ్: ఫుట్ బాల్ అభిమానులకు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచులను లైవ్ లో చూపించేందుకు ఎక్స్పో సిటీ దుబాయ్ సిద్ధమైంది. నివాసితులు, సందర్శకులు 30 దిర్హామ్లు మాత్రమే చెల్లించి ఒక రోజు మొత్తం ఫుట్బాల్ మ్యాచులను ఆస్వాదించవచ్చు. పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పించారు. భారీ స్క్రీన్లపై మ్యాచ్లను వీక్షించడంతోపాటు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఎంటర్ టైన్ జోన్లలో సరదాగా గడపవచ్చు. రేపు ఖతార్లో ప్రారంభమవుతున్న ఫిఫా ప్రపంచ కప్ ను ప్రారంభ వేడుకలను, మొదటి మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఎక్స్పో సిటీ దుబాయ్ ఫ్యాన్ సిటీలో మూడు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!