ఎక్స్పో సిటీ దుబాయ్: Dh30 కంటే తక్కువ ధరకు ఫిఫా ప్రపంచ కప్ లైవ్ యాక్షన్స్
- November 20, 2022
దుబాయ్: ఫుట్ బాల్ అభిమానులకు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచులను లైవ్ లో చూపించేందుకు ఎక్స్పో సిటీ దుబాయ్ సిద్ధమైంది. నివాసితులు, సందర్శకులు 30 దిర్హామ్లు మాత్రమే చెల్లించి ఒక రోజు మొత్తం ఫుట్బాల్ మ్యాచులను ఆస్వాదించవచ్చు. పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పించారు. భారీ స్క్రీన్లపై మ్యాచ్లను వీక్షించడంతోపాటు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఎంటర్ టైన్ జోన్లలో సరదాగా గడపవచ్చు. రేపు ఖతార్లో ప్రారంభమవుతున్న ఫిఫా ప్రపంచ కప్ ను ప్రారంభ వేడుకలను, మొదటి మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఎక్స్పో సిటీ దుబాయ్ ఫ్యాన్ సిటీలో మూడు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు







