ఫిషింగ్ ఓడలో 20 మిలియన్ డాలర్ల డ్రగ్స్ స్వాధీనం
- November 24, 2022బహ్రెయిన్: గల్ఫ్ ఆఫ్ అడెన్లోని ఒక మత్స్యకార నౌక నుండి సుమారు $20 మిలియన్ల విలువైన డ్రగ్లను స్వాధీనం చేసుకున్నట్లు బహ్రెయిన్కు చెందిన సముద్ర టాస్క్ఫోర్స్ వెల్లడించింది. యూఎస్ నేవీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ USS Nitze సహాయంతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. పక్కా సమాచారంలో చేపట్టిన తనిఖీల్లో ఫిషింగ్ ఓడల నుంచి 2,200 కిలోల హషీష్, 330 కిలోల మెథాంఫెటమైన్ లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సముద్ర టాస్క్ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు